రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్�
శిథిలావస్థకు చేరిన భవనాలు.. ప్రహరీలు లేక ఆవరణలో సంచరించే పశువులు, పందులు.. భయంభయంగా చదువులు.. మూత్రశాలలు లేక బాలికల అవస్థలు.. వంట గది లేక మధ్యాహ్న భోజనం వండేందుకు ఇక్కట్లు.. తాగునీటి వసతి లేక తిప్పలు.. విద్యుత�
కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్�
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంత్రిక కేటీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా రూ పుదిద్దుకున్నది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్�
Dehi CM Kejriwal | గుజరాత్కు చెందిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన నివాసానికి
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
Lunch: 2007లో లంచ్కు వెళ్తున్నాను అని పోస్ట్ చేసి, 2021లో లంచ్ నుంచి తిరిగి వచ్చాను అని పేర్కొనడంతో ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఫాస్ట్ ఫుడ్ తింటూ డబ్బులు వృధా చేయడంతో పాటు ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని భర్తకు లంచ్ ప్యాక్ ఇస్తే అతగాడు వాటిని అమ్ముతున్నాడని తెలియడంతో భార్య విస్తుపోయింది. భర్త ప్రేమగా తన కోసం ఇచ్చిన లంచ్ ప్యా�
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హౌరాలోని దొమ్జూర్ నియోజకవర్గంలో పర్యటించి�