నగరంలో బ్లడ్మూన్ (చంద్ర గ్రహణం) కనువిందు చేసింది. ఖగోళ పరిశోధకులతో పాటు సామాన్యులు సైతం బ్లడ్మూన్ను వీక్షించేందుకు బిర్లా ప్లాంటోరియంలో మంగళవారం ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5.27 నిమిషాలకు గ్రహణం కనిపి�
భారత్లో మంగళవారం అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరం అత్యంత కీలక ఘటనగా భావిస్తున్న సంపూర్ణ చంద్ర గ్రహణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూఢిల్లీ, కోల్కతా, ప్రయాగ్రాజ్, పూర
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
Yadagirigutta | సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధానార్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు.
Holi Festival | చంద్రగ్రహణం దృష్ట్యా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట లోపే హోలీ పండుగను జరుపుకోవాలని ప్రముఖ పురోహితులు గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్ప
Vemulawada | చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడలోని రాజన్న భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను ప్రాతకాల పూజ అనంతరం అర్చకులతో కలిసి ఆలయ అధికారులు ఆలయాలను మూసివేశారు.
Blood Moon | వినువీధిలో నేడు (మంగళవారం) చంద్రగ్రహణం కనువిందు చే యనున్నది. ‘బ్లడ్ మూన్'గా పిలిచే ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు హైదరాబాద్ వా సులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసం బిర్లా ప్లానిటోరియం, �
Yadagirigutta | ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
TTD | మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ( Lunar eclipse ) సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు వివరించారు.
Tirumala | మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప