Srisailam | చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం వేకువ జామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించార�
Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళప్రియులను కనువిందు చేసింది. యావత్ భారతదేశం వ్యాప్తంగా ఈ గ్రహణం కనిపించింది. పలుదేశాల్లోనూ ఈ గ్రహణం దర్శనమిచ్చింది. ఖగోళప్రియులు ఆసక్తిగా ఈ గ్రహణ
Lunar Eclipse : ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. బ్లడ్మూన్ (Blood Moon)గా పిలిచే ఈ గ్రహణం కారణంగా 11:41 గంటలకు చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు.
Tirumala | చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆదివారం ఉదయం మూసివేశారు. ఉదయం 11:30 గంటలకు దేవాలయ తలుపులను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంట
Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది.
నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని ‘బ్లడ్ మూన
Lunar Eclipse | సెప్టెంబర్ 7న (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారనున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవా�
Pitru Paksham | వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. నేటి పితృపక్షాలు ప్రారంభంకానున్నాయి. పితృ పక్షాల సమయంలో రెండు ఖగోళ ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరుగుతున్నద
Bhadrapada Purnima | హిందు క్యాలెండర్లో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతారు. అలాగే, పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండడం ద్వారా జీవితంలో ఆనందం, శ�
Chandra Grahanam | ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఆదివారం సంభవించనున్నది. ఈ గ్రహణం భారత్లో దర్శనం ఇవ్వనున్నది. దాంతో సూతకం వర్తిస్తుంది. ఈ గ్రహణం శనిరాశి అయిన కుంభరాశిలో సంభవించనున్నది.
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.