Tirumala | ఈ నెల 28 తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది. 29న వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారు�
solar eclipses | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడాన్ని
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను మూసివేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట, ఉపాలయాలను మంగళవారం అర్చకులు, అధికారులు ద్వార బంధనం చేశారు
Lunar eclipse | చంద్ర గ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రి ప్రధానాలయంతోపాటు అన్ని ఉపాలయాలను ఆలయ అధికారులు మూసి ఉంచారు. వివిధ రకాల పూజలు, సేవలను ఇవాళ పూర్తిగా రద్దు చేశారు. గ్రహణానంతరం విశేష పూజలు నిర్వహించనున్నారు.
tirumala temple | తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 గంటలకు మూసివేయగా.. రాత్రి 7.30 గంటలకు వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారా మూసి
మంగళవారం చంద్ర గ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం. భూమి ఛాయలోకి చంద్రుడు వచ్చినప్పుడు లేదా సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
Pournami Garuda Seva | ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో
Lunar eclipse | ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాది ఏర్పడనున్న రెండో చంద్రగ్రహణం. ఈ నెల ఇంతకు ముందు దీపావళి రోజున సూర్యగ్రహణం సంభవించగా.. 15రోజుల
Lunar eclipse | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి క్షేత్రం మరోసారి మూతపడనుంది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు.
ఖగోళంలో జరిగే అద్భుతం గ్రహణం. కాలగమనంలో ఇవి సహజంగా ఏర్పడుతుంటాయి. అయితే, పక్షం రోజుల నిడివిలో వరుసగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుండటం ప్రస్తుత విశేషం.
tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉన్నాయి. దీంతో ఆయా