Street Vendor: ఆయిల్ ప్యాకెట్లను ఓపెన్ చేసేందుకు కత్తెర కానీ.. బ్లేడ్ కానీ వాడలేదు. వేడిగా మరుగుతున్న నూనెలోనే ఆ ప్యాకెట్లను ముంచేశాడు. ఆ తర్వాత ఆ నూనెలోనే పకోడీలు చేసేశాడు. ప్లాస్టిక్ నిండిన ఆయిల్పై ఆన్�
One Nation One Husband: లుథియానాలో జరిగిన సింధూరం పంపిణీ కార్యక్రమాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తప్పుపట్టారు. బీజేపీ ఇప్పుడేమైనా ఒకే దేశం, ఒకే భర్త(వన్ నేషన్ వన్ హజ్బెండ్) స్కీమ్ను ప్రారంభించిందా
Woman, Daughters Paraded | పని చేసే ఫ్యాక్టరీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. వారి ముఖాలకు నల్లరంగు పూశారు. ‘నేను దొంగను’ అన్న ఫ్లకార్డులను మెడలో వేసి అక్కడ ఊరేగించా�
లుధియానాకు చెందిన ఓ వ్యక్తి పండ్లు విక్రయించే వృద్ధురాలి నుంచి మొత్తం సరుకును కొనుగోలు చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగవైరలవుతోంది.
Glass Door | పంజాబ్ రాష్ట్రం లుథియానా (Ludhiana)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్లాస్ డోర్ (Glass Door) మీదపడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
పంజాబ్లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచ
పంజాబ్లో ఆదివారం ఘోర దుర్ఘటన చోటుచేసుకొన్నది. లుథియానాలోని గియాస్పురలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా 11 మంది మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
పంజాబ్లోని (Punjab) లూధియానాలో (Ludhiana) ఘోరం ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ (Gas Leak) అవడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది స్పృహకోల్పోయారు.
Gurnam Singh | దేశంలో నెలకొన్న అంధకారాన్ని పోగొట్టేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ )పార్టీ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాం సింగ్చడూనీ స్పష్టం చేశారు. దేశమంతా తెలంగాణలో అ�
IT raids on jewellery shops:ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ లుథియానాలో ఉన్న ప్రముఖ జ్వలరీ షాపుల్లో సోదాలు నిర్వహించారు. నిక్కమ్మల్ జ్వలర్స్, సర్దార్ జ్వలర్స్, మణి రాజమ్ బల్వంత్ రాయ్ జ్వలర్స్ షాపుల్లో ఐ
చండీఘడ్: లుథియానాలో దారుణం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు.. తొలుత డివైడర్ను ఢీకొని, ఆ తర్వాత విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు.
చండీగఢ్: ఒక గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. పంజాబ్లోని లూధియానాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన జరిగింది. కొందరు వలస కార్మికులు టి�
Ludhiana | పంజాబ్లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని