ముంబై: తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టడమే లక్ష్యంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో బౌలింగ్
ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. రాబిన్ ఊతప్ప (50), శివమ్ దూబే (49) దుమ్ముదులపడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 210 పరుగ
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉన్న కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్.. తన ప్రస్థానాన్ని అనూహ్య ఓటమితో మొదలు పెట్టింది. మరో కొత్త జట్టు, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్లో విజయ�
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జయింట్స్.. తమ జెర్సీని విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో, గుజరాత్ జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. వీటిలో గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తుండ
మహారాష్ట్ర స్టేడియాల్లో 40% అభిమానులకు అనుమతి న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మార్చి 26 నుంచి మే 29 వరకు జరుగనుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి లీగ్ను ముంబై, పుణె నగరాలకు పరిమిత