ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేశారు.
lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.
KP Vivekananda | పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం ల
పెద్ద హోటళ్ల నుంచి గల్లీలోని చిన్న మిర్చిబండి వరకు.. ఏ హోటల్కు వెళ్లినా, హాస్టల్ సందర్శించినా, పాఠశాలకు వెళ్లినా పొగ కమ్మిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ కొరత ఆహార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఓ వైపు గ్యాస్ సరిపడా ఉందని ప్రజలు ఆందోళన చెందొద్దని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భయానకంగా ఉన్నా�
గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ గత ఐదు నెలలుగా మూతపడడంతో మూడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుజాతనగర్, ఏన్కూరు, జూలూరుపాడు మం
పశ్చిమాసియాలోని గ్యాస్ కేంద్రాలపై తాజా దాడులు కొత్త ఆందోళనలను రేకెత్తించాయని భారత్ పేర్కొన్నది. అలాంటి దాడులు నిలిపేయాలని గురువార ం యుద్ధం చేస్తున్న దేశాలకు పిలుపునిచ్చింది. ఇంధన వ్యవస్థలతో సహా పౌర
ఆదిలాబాద్ జిల్లాలో పండుగల వేళ ప్రజలు వంట గ్యా స్కు ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటలతోపాటు రుచికరమైన భోజనం చేసుకొనేవారికి గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తున్నది.
పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైంది.
వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర ఎల్పీజీకి కొరత ఏర్పడుతుందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళానికి గురి చేస
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వంటింటిని సైతం తాకింది. ముడి చమురు, ఎల్పీజీ సరఫరాపై ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ ధర పెరగడం, సరఫరాలో కోతలు విధించడంతో వినియోగదారులు, వ్యాపారు
మనకు సాధారణంగా ఉన్న భావన చాలా సరదాగా ఉంటది. టీవీలో వార్తలు వస్తుంటయి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, చమురు సరఫరాపై ప్రభావం పడొచ్చునని ఆ వార్తలు