వంట గ్యాస్ వినియోగదారులు స్వల్ప ఊరట లభించింది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను (Gas Cylinder Price) సవరిస్తున్న దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను త�
పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో పిడుగు వేసింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 పెంచింది. ఈ మే
దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ వస్తున్న బీజేపీ సర్కార్.. గ్యాస్ సిలిండ
PM Modi | లోక్సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అడ్డూఅదుపూ
MLC Kavitha | ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎల్పీజీ గ్యాస్పై భారీ తగ్గింపు అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా సిలిండర్ ధర పెంచుకుంటూ వెళ్లిన మోదీ స
BJP election gimmick | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల గిమ్మిక్కులు మొదలు పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరగగొట్టి
నిప్పును నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదు. అసలే ఎండాకాలం.. మండుతున్న ఎండలు.. గ్రామాల్లో మరీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక శాఖ హెచ్చరిస్తున్న�
Nirmala Sitharaman | ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరల గురించి ప్రశ్నిస్తే.. తాను పెద్దగా ఉల్లిగడ్డలు తిననని.. పతనమైన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నిస్తే.. కరోనా మహమ్మారి దేవుడి చర్య అని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని తప్
నిత్య జీవితంలో భాగమైన వంట గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలి. నేడు ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. నిరుపేదలకు దీపం పథకం ద్వారా ప్రభుత్వం సింగిల్ సిలిండర్ను అందిస్తున్నది.గ్యాస్ను నిర్ల�
LPG Cylinder | నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది.
South Africa | దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. జొహెన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్లో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పది మంది దుర్మరణం చెందారు.