వంట గ్యాస్ వినియోగదారులు స్వల్ప ఊరట లభించింది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను (Gas Cylinder Price) సవరిస్తున్న దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను త�
ఓ మహిళ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వంట చేస్తుండగా స్టవ్ కు ఉన్న గ్యాస్ పైప్ (Gas Leak) ఒక్కసారిగా ఊడిపోయింది. అదేసమయంలో కిచెన్లో ఉన్న మహిళ తెలివిగా వ్యవహరించారు. సిలిండర్ను వంట గది నుంచి హాల్కి తీసు
హోటల్స్, రెస్టారెంట్స్లో వినియోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్పై రూ. 24, విమానాల్లో ఇంధనంగా వాడే ఏటీఎఫ్పై 3 శాతం (రూ.2,414) మేరకు తగ్గిస్తున్నట్టు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ�
ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో (LPG Cylinder) మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.50కు తగ్గించారు. తాజా తగ్గింపుతో వాణిజ్య సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1747.50గా ఉన్నది. గత రెండు వారాలుగా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి.
వంట గ్యాస్ వినియోగదారులపై బండ బాదుడు మొదలైంది. గృహ సిలిండర్పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి.
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �
కొండంత రాగం తీసి, కూసింత పాట పాడినట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కారు తీరు! ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పథకంలో మహిళలకు 500కే సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇస్తున్నామన�
ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగ�
Major Changes in 2025 | కొత్త వసంతం తీసుకొచ్చే ఉత్సాహంతోపాటు పలు ఆర్థికపరమైన మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు మొదలు జీఎస్టీ వ్యవస్థలో కొత్త నిబంధనల వరకూ నేరుగా మధ్య తరగతి ప్రజలపైనే ప్రభావం చూపుత�
Lpg Cylinder Price Hike | వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. కమర్షియల్ సిలిండర్పై రూ.16.50 పెంచుతూ చమురు సంస్థలు ఆదివారం నిర్ణయించాయి.
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఒక్కో సిలిండర్పై రూ.62 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ ధరను వరుసగా నాలుగో నెల పెంచారు.
దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ వస్తున్న బీజేపీ సర్కార్.. గ్యాస్ సిలిండ