పెండ్లికి పెద్దలు నిరాకరించినందుకు ఓ యువ జంట మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేతాజీనగర్కు చెందిన యువతి (17) ఇంటర
ప్రఖ్యాత మ్యూజియంలోకి అర్ధరాత్రి దూరిన ఆ యువకుడు.. మెయిన్ సెక్షన్లోకి వెళ్లి తన కంటికి కనిపించిన విలువైన వస్తువులు అన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్లో వెలుగు చూసింది. బ్రయాన్ హెర్నాండ
అధికారులే ఆప్తులయ్యారు.. నా అనే వాళ్లు లేని ఆ అనాథకు ఏ లోటు రాకుండా.. పెంచి పెద్ద చేశారు. తాను మనసు పడిన వాడితోనే ఘనంగా పెండ్లి జరిపించి.. అత్తారింటికి సాగనంపారు. ఈ ఆదర్శ వివాహానికి యూసుఫ్గూడ స్టేట్ హోం వేద
రాజన్న సిరిసిల్ల : ఓ ఇద్దరు ప్రేమికులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా బంధం ఏర్పరుచుకున్నారు. కానీ వారి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. బలవంతంగా మరో య�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మ్యాచ్లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఓ యువతి తన స్నేహితుడికి ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ కూడా ఆర్�
నల్లగొండ : జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో యువతిని కాపాడారు. కాగా, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు కొట్
భద్రాద్రి కొత్తగూడెం : ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు.. ప్రేమిస్తున్నానని చెప్పాడు.. ఆమె కూడా ఓకే చెప్పేసింది.. సరదాగా సాగుతున్న ప్రేమాయణంలో.. పెళ్లి ముచ్చట్లు కూడా వచ్చాయి.. త్వరలోనే పెళ్లి చే�
ప్రేమికుల దినోత్సవానికి లవర్స్ను సిద్ధం చేసేందుకు కావచ్చు.. వాలెంటైన్స్ డేను ఏడు రోజుల వేడుకగా రూపొందించారు. రోజా పువ్వుతో తొలిరోజు దలవుతుంది. ఆలింగనానికి ఆరో రోజు, చుంబనానికి ఏడో రోజు కేటాయించారు. ఆ �
Tamil Nadu | ఆమె పీహెచ్డీ విద్యార్థిని.. కానీ ఆ కోర్సుకు తగిన హుందాతనాన్ని ప్రదర్శించలేదు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్న
Kamareddy | ప్రియురాలు సరిగా మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకోబోయాడు ఓ యువకుడు. కామారెడ్డికి చెందిన నరేశ్ అనే 21 ఏండ్ల యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.