ముంబై : ప్రియురాలితో పెండ్లి ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి (26) గర్ల్ఫ్రెండ్ తండ్రిని పార్టీకి పిలిచి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నిర్జన ప్రదే�
అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది.
చండీగఢ్: ప్రియురాలి కుటుంబ ఆస్తిపై కన్నుపడిన ఒక వ్యక్తి, అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని నరికి చంపాడు. పంజాబ్లోని లూధియానా జిల్లాలో ఈ ఘటన జరిగింది. డెహ్లాన్ గ్రామానికి చెందిన 65 ఏండ్ల షిందర్ సింగ్, అటవీ శాఖ డిప�
Man buried in bedroom | ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిన ఒక యువకుడు. వారం రోజులుగా తిరిగి రాలేదు. అతనెక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. అతని కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయిం�
wife | husband | sister | కానీ విడాకులు తీసుకోకుండానే భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్లింది ఓ మహిళ. అందుకు వారిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భార్య చెల్లెలితో ఆ భర్త పెళ్లి చేసుకున్నాక ఆమెను ప్రియుడి వద్దకు పంపేంద�
ముంబై : మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితులను హర్షద్ జౌ పాటిల్ (26),
ముంబై : పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన యువతీ యువకులు ఆపై పుణేలో ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 29న ప్రియుడిని ఊ�