పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్లోని మసూద్పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు.
ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్�
వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను హత్య చేసింది ఆమె ప్రియుడేనని తేలింది. బుధవారం పరిగి పోలీస్స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించిన వివ
తమిళనాడులోని కడలూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఖాళీగా ఉన్న భవనంలో మహిళను ఆమె ప్రియుడి ఎదుటే లైంగిక వేధింపులకు గురిచేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై : ప్రియురాలితో పెండ్లి ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి (26) గర్ల్ఫ్రెండ్ తండ్రిని పార్టీకి పిలిచి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నిర్జన ప్రదే�