Man Strangles Daughter | కులాంతర వ్యక్తిని కుమార్తె ప్రేమించడం నచ్చని ఒక వ్యక్తి ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు (Man Strangles Daughter ). ఈ విషయం తెలిసిన ప్రియుడు వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Noida Shooting | అనుజ్, స్నేహ మధ్య ఏడాదిన్నరగా స్నేహ సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డిసెంబర్ నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో తరచుగా గొడవ పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ నెల 17 నుంచి విద్యార్థులకు వేసవి �
toddler killed | అక్రమ సంబంధం ఉన్న మహిళ ఇంటికి ఒక వ్యక్తి వెళ్లాడు. అయితే తన పసిబిడ్డను చూడమని అతడికి చెప్పి, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం ఆ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆ పసి బాలుడ్ని వేడి నీటి బకెట్లో �
Wife elopes | ఆగ్రహించిన ఆమె భర్త బుధవారం అంబాద్లోని శారదా నగర్లో నివసిస్తున్న మామ ఇంటికి వచ్చాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెర�
If you can't be mine | ఒక యువతికి ఈ నెల 17న వివాహమైంది. దీనిపై ఆమె ప్రియుడు యాసిన్ ఆగ్రహం చెందాడు. మరో పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ నవ వధువుపై బ్లేడ్తో దాడి చేశాడు. ‘నువ్వు నాకు దక్కకపోతే, మరొకరికి దక్కనీయను’ అని హెచ్చరించ�
Hanamkonda | హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లికి ఒప్పుకోవడం లేదని యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అదే గ్రామానికి
పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లారు. తలలేని యువతి మృతదేహం ఒక పెట్టెలో ఉండటం చూసి షాకయ్యారు. ఇంట్లోనే మరోచోట పాలిథిన్ కవర్లో ఆమె తల కనిపించింది.
ముంబై: గర్భం దాల్చినట్లుగా ప్రియుడ్ని బ్లాక్మెయిల్ చేసిన ప్రియురాలు అతడి నుంచి పలు దఫాలుగా రూ.67 లక్షలు దోచుకుంది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ మేరకు అతడ్ని మోసగించి పారిపోయింది. దీంతో బాధిత వ్యక్తి పో�
విశాఖలో సంచలనం రేపిన ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి కింద లభ్యమైన మృతదేహం.. కొద్దిరోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్లో నమోదైన మిస్సింగ్ కే�
బెంగళూరు: ప్రియుడితో భార్య పారిపోయింది. మనస్తాపం చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెలను హత్య చేశాడు. మృతదేహాలను తన ఆటో సీటు కింద భాగంలో ఉంచాడు. రోజంతా ఆటో నడిపి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. మరునాడు పోలీస్ స్
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్లోని మసూద్పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు.
ప్రియుడిని చేరేందుకు ఆమెకు సరిహద్దులు అడ్డుకాలేదు. అరణ్యం, నీటి ప్రవాహం ఆమె సంకల్పాన్ని నీరుగార్చలేదు. మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఆమె దండకారణ్యం దాటుకుని..నదీ ప్రవాహానికి ఎదురీది బంగ్�