Khammam | కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సంసార జీవితం సాగిస్తున్న ఆ దంపతులను విద్యుత్ షాక్ పగబట్టినట్లు క
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంట
పక్కింటి వ్యక్తిని ప్రేమపెండ్లి చేసుకున్న కూతురుపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై సిమెంట్ ఇంటుకలతో గోడకట్టిన ఘటన కరీంనగర్ (karimnagar) జిల్లాలో చోటుచేసుకున్�
నూతన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండలం జినుకుంటలో చోటుచేసుకున్నది. ఏఎస్సై రేణయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహేశ్(21), భానుమతి(18) ప్రేమించుకొని ఆరు నెలల కిందట వివాహం చే సుకున్నారు. �
ప్రేమ ఎల్లలు దాటిం ది. దేశాలు దాటిపోయింది. శ్రీలంక అమ్మాయి, జగిత్యాల జిల్లా అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి (పడమర) గ్రామానికి చ�
Nagarkurnool | ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అచ్చంపేట మండ�
Murder | వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి
వాళ్లిద్దరిది ప్రేమ వివాహం. వయస్సులో భర్త కంటే ఆమె రెండేండ్లు పెద్దది. అతడు నిర్మాణ రంగంలో బడా వ్యాపారి. ఇంకే డబ్బుకు కొదువేం లేదు.. వారి సంసార జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారా.. అదేం లేదు.
నేను మధ్యతరగతి అమ్మాయిని. అరవై ఏండ్లు వచ్చేవరకు నాన్న అంతంతమాత్రం జీతానికి ప్రైవేటు ఉద్యోగం చేశారు. పింఛను రాదు. అమ్మ గృహిణి. నేను కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా సంపాదన మీదే కుటుంబం ఆధారపడి
Kothagudem | కొత్తగూడెంలో సినిమా స్టైల్లో కిడ్నాప్ జరిగింది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు. ఖమ్మం జిల్లాకు చెందిన సన్నీ ఇటీవలే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
Love Marriage | పిల్లల ప్రేమ వివాహానికి వారి తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ఓ వ్యవస్థను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని గుజరాత్ సీఎం భూపేంద్�
Warangal | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. తన కూతుర్ని పెండ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితుల ఇండ్లపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన