Hyderabad | మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యతో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహ�
‘తానూ నేనూ మొయిలూ మిన్ను.. తానూ నేనూ కలువా కొలనూ’ ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలోని ప్రేమ గీతం ఇది. భార్యాభర్తల అనుబంధానికి అర్థం చెప్పే పాట. అంత చక్కని బంధం ముడి పడాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతో జరగాలి. మూడు గంటల్
Wife Missing | రెండేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వివాహిత.. తన భర్తకు చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేదో ఉట్టి చేతులతో వెళ్లలేదు.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైంది.
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది.
ఒకరిని పెండ్లాడాల్సిన వధువు మరొకరిని పెండ్లి చేసుకోవడం అక్కడక్కడా చూస్తుం టాం. కాని.. కుమారుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అతడి తండ్రి పెండ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. మహారాష్ట్రలోని నాసిక్
ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని ఆ ప్రేమజంట గట్టిగా నిర్ణయించుకుంది. అందులోభాగంగానే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల
ఓ యువకుడిని కత్తులు, బ్లేడ్లతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్ బోయిన్పల్లి ఆలీ కాంప్లెక�
Love Marriage | ప్రేమ పెండ్లి కేసులో తమ కుటుంబసభ్యులను అమ్మాయి తరపు వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాడు.
ఐదేండ్ల వయస్సు గల కుమారుడిని చంపి ఓ తల్లి ఆత్మహత్యకు చేసకున్నది. భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావుపల్లి గ్రామంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ భాసర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దరావులపల�
Khammam | కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సంసార జీవితం సాగిస్తున్న ఆ దంపతులను విద్యుత్ షాక్ పగబట్టినట్లు క
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంట