Urea | యూరియా ఆమ్లా స్వభావం కలిగి ఉంటుంది దీని వలన యూరియా అధికంగా వాడటం వలన భూములు ఆమ్ల నెలలుగా మారుతవి. అదే విధంగా నానో యూరియా వాడకం గురించి రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు వివరించటం జరిగింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఇన్వెస్టర్లు, స్టాక్స్ మధ్య దోబూచులాట కొనసాగింది. శుక్రవారం ఉదయం ప్రారంభంలో నష్టాలతో మొదలైన స్టాక్స్ ట్రేడింగ్.. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో స్థిర �
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 ష
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నష్టాలు తగ్గి లాభాల బాట పడుతున్నది. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యం వంటి పలు అంశాలపై చ
శీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీ 58 వేల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం వరకు భారీగా లాభపడిన సూచీలను.. అంతర్జాతీయ మార�
వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, క�
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
ఎర్రగడ్డకు చెందిన డేగల రామమూర్తి ఖైరతాబాద్లోని కెనరా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందారు. అనంతరం వన్టైం సెటిల్మెంట్లో భాగంగా రూ.5.95 లక్షలు (25శాతం వడ్డీతో కలిపి) 2018లో డిపాజిట్ చేశారు. అయితే, ఎన్వోసీ ఇవ�
పత్తి రైతుల నష్టం వెనుక పాపం ఎవరిది..? నాసిరకం విత్తనాలు వేయడంతో మొక్క పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా కాయ నిలబడకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఒక వైపు రైతులు ఆందోళన చేస్తునారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికార
దేశీ ఎయిర్లైన్స్ పరిశ్రమ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000-17,000 కోట్ల నష్టాల్ని చవిచూస్తుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడం, రూ�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.16 పాయింట్లు ఎగిసింది. ప్ర�