అంతర్జాతీయ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నా, వరుసగా మూడో రోజు సైతం భారత్ స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగ�
స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల సంకేతాలు గురువారం దేశీయ సూచీల ఉసురు తీశాయి. దీంతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. రెండేండ్ల న
జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ జయవర్దనే పేర్కొన్నాడు. లక్నో చేతిలో ఓటమి అనంతరం జయవర్దనే మీడియాతో మాట్లాడాడు. వరుస ఓటములతో జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్�
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. గత వారం మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో నిఫ్టీ నష్టాల్లోనే ముగిసింది. టెక్నికల్గా నిఫ్టీ గత నవంబర్ చివరి వారం నుంచి 16,800 స్థాయిలో బలమైన బేస�
Zomato Net Loss Widens | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫుడ్ సప్లయి అగ్రిగేటర్ జొమాటో సంస్థ నికర నష్టం పెరిగింది. గతేడాది రూ.99.8 కోట్ల....
ముంబై ,జూలై : స్టాక్ మార్కెట్ సూచీలుఈరోజు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రారంభ సెషన్ నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ
ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీ
కరోనా దెబ్బకు వేల కోట్ల నష్టాలు ఈ ఏడాది రూ.30వేల కోట్లు వాటిల్లవచ్చని క్యాపా అంచనా ముంబై, జూన్ 3: కరోనా పీడిత రంగాల్లో విమానయాన పరిశ్రమ కూడా ఉన్నది. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి చేపడుతున్న లాక్డౌన్లు, ఇతరత్�