మన పురాణాలు, ఇతిహాసాలు నరసింహస్వామి అవతారాన్ని పలు విధాలుగా కీర్తించాయి. వైదిక విజ్ఞాన కల్పవృక్షంగా పేరున్న శ్రీమద్భాగవతం దేవాది దేవుడైన శ్రీహరి దివ్యలీలలను మహోన్నతంగా వర్ణించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఊంజల్ సేవను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పరమ పవిత్రంగా సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి తానున్నానంటూ
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగోరోజు శుక్రవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సృష్టి ఆదిలో మహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం
అంటూ.. తెలంగాణ వాసులందరూ నిత్యం కొలిచే ఇంటింటి ఇలవేల్పు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయం తిరిగి ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ఈ బ్రహ్మో�
కొత్త తెలంగాణ చరిత్ర బృం దం.. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం పరిధిలోని దట్టమైన అ డవిలో లక్ష్మీ సమేత యోగానంద నరసింహ స్వామి మూర్తిని గుర్తించింది. బండరాయిపై చెక్కిన్న ఈ నరసింహస్వామి విగ్రహం సు మా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంతోపాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లకు ప్ర�
భక్తి ప్రధాన ఉద్దేశం జ్ఞాన సముపార్జనమే! ఇదే విషయాన్ని యోగ వాశిష్ఠంలోని ప్రహ్లాద ఉపాఖ్యానం వివరిస్తుంది. హిరణ్యకశిపుడి సంహారం జరుగుతుంది. ప్రహ్లాదుడు రాజై సర్వజన ఆమోదకంగా రాజ్యపాలన చేస్తుంటాడు. నిత్యం �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సువర్ణ పుష్పార్చన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్జిత పూజల్లో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 టికెట్ తీసుకున
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో నాలుగోరోజూ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషే�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి పరిపూర్ణమయ్యాయి. ఉదయం 7గంటలకు స్వామికి అభిషేకం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స�