యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వామి జయంత్యుత్సవాలను అర్చకులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర, వేద సౌష్టవంగా, కళాత్మకంగా ఉత్సవాలు
యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగ�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�