కమల్హాసన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలు సినిమాలో శక్తివంతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో
విలక్షణ నటనకు, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్ (Kamal Haasan). విక్రమ్ (Vikram) మూవీ సెట్స్ పై ఉండగానే కమల్హాసన్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇపుడు అటు కోలీవుడ్, ఇటు ఫిలింనగర్ �
లోకనాయకుడు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు బిగ్ బాస్ , ఇంకోవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వ
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన చరణ్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన గ్యాప్ను ఇప్పుడు భర్తీ చే
కమల్ హాసన్ సినిమాలకు ఒకప్పుడు తెలుగులో మంచి బిజినెస్ ఉండేది. 80, 90ల్లో ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో అద్భుతమైన విజయం సాధించాయి. అప్పట్లో కమల్ హాసన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు కూడా చేశాడు.
తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. కమల్హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నా�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తోన్న చిత్రం విక్రమ్. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఖైదీ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రంతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమాను చేస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2019లో విడుదల కాగా..బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది.
కార్తీతో ఖైదీ సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడు ప్రస్తుతం కమల్హాసన్తో విక్రమ్ సినిమాను లైన్లో పెట్టాడు. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా సిని�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో ప్రభాస్ | మాస్టర్తో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ కోలీవుడ్ దర్శకుడి తదుపరి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా మాస్టర్ చిత్ర దర్శకుడ�