Voter Roll Revision: ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్సభలోని విపక్ష సభ్యులు స్పీకర్ను కోరారు. ఈ నేపథ్యంలో వాళ్లు లేఖ రాశారు. పలువురు ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. బీహార్లో జరిగిన
Lok Sabha | బీహార్లో ఓటరు జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల మావేశాలను (Parliament Session) కుదిపేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
Om Birla | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల లోక్సభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఛాంబర్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా
రావుస్ ఘటనపై పార్లమెంట్లో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ముగ్గురు విద్యార్థుల మృతి ఘటనపై దర్యాప్తు జరపాలని, ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని లోక్సభలో విపక్ష
Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
18వ లోక్సభ స్పీకర్గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్పై ఆయన విజయం సాధించారు.
Lok Sabha | లోక్సభ (Lok Sabha)లో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.
Lok Sabha | లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమవగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్ని�
Speaker election | లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలోని ఏడుగురు ఎంపీలు ఓటింగ్లో పాల్గొనలేకపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం �