KCR | దేశంలో పదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ గొప్పగొప్ప నినాదాలు ఇచ్చిండని, వాటిలో ఒక్క నినాదం కూడా నెరవేరలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ నినాదాలన్నీ బక్వాస్ అని విమర్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్
Assets | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ 26
Lok Sabha Elections | బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం కేసు న
Lok Sabha Elections | భారత క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 26) దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతా�
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభమైన 8 గంటల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచి సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలో క్రికెటర్�
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 39 శాతం మేర పోలింగ్ నమోదైంది.
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy), బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారాయణమూర్తి ఆసు�
Lok Sabha Pols | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకు త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆ
Sudha Murty | ప్రముఖ రచయిత్రి సుధామూర్తి (Sudha Murty) సైతం బెంగళూరు నియోజకవర్గం (Bengaluru constituency)లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనమని, సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పజ్జన్న నాలుగు దశాబ్దాలుగా తన జీవి�
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. గురువారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ల సెట్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.