రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రె�
రెండు నెలల కిందట ఫిబ్రవరి 5న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 సీట్లు సాధించడ�
దశాబ్దాల ఆర్తిని తీర్చి, వలసవెతలను తీర్చి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలమూరు నీరాజనం పలికింది. కండ్లారా చూసుకొని మురిసిపోయింది. �
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లి�
పాలమూరులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ దళపతిపై అభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా ఘన స్వాగతం.. జై తెలంగాణ నినాదాలతో �
గిరిజనులను మోసగించిన కాంగ్రెస్ను లోక్సభ ఎన్నికల్లో ఓడగొట్టితీరుతామని గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ
చేవెళ్ల లోక్సభ ఎన్నికకు దాఖలైన నామినేషన్లలో స్క్రూటినీ ప్రక్రియ అనంతరం అధికారులు 47 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించి.. 17 మంది నామినేషన్లను తిరస్కరించారు.
‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
బీసీ కులాలను అణచివేతకు గురిచేస్తున్న రాజకీయ పార్టీలకు ఓటు వేసే విషయంలో బీసీలంతా ఆలోచన చేయాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నో ఏండ్లుగా కులహంకారంతో ఆధిపత్య వర్గాలు కుట్ర చేసి బీసీ వర్గాలు ఏకం కాకుండ�
లోకసభ ఎన్నికల్లో తొలి అంకం పూర్తయింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నిజామాబాద్ లోక్సభకు దాఖలైన దరఖాస్తుల్లో పది మందివి తిరస్కరణకు గురికాగా, 32 మంది బరిలో ఉన్నారు. జహీరాబాద్లో 18 నా�
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలీస్ వజ్ ఆర్ సమక్షంలో రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో భాగంగా నాగర్కర్నూల్ బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం, వరంగల్ ఇండిపెండెంట్ అభ్యర్థి బాబూమోహన్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Lok Sabha Elections | లోక్సభ రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది. తొలి విడతలో 65.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో అంతకంటే తక్కువగా 60.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ మొ�
KCR | కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భా