కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆగస్టులో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్పల్లిలో అద్దె భవనంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు.
AAP's Office Locked | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయానికి కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు. అయితే తమ నిజాయితీకి ఇది నిదర్శమని ఆప్ తెలిపింది.
Dalit Boy Locked In Classroom | ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ బాలుడితో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేయించారు. అంతేగాక ఆ విద్యార్థిని క్లాస్రూమ్లో ఉంచి లాక్ వేశారు. ఈ సంఘటనపై పోలీస
Woman Cop Locked In Room | జూద గృహంపై పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు వ్యక్తులు మహిళా పోలీస్ అధికారిణిపై దాడి చేశారు. అలాగే ఆమెను, పోలీస్ సిబ్బందిని గదిలో బంధించారు.
Women Activists Rescue Puppies | ఒక మహిళ పెంపుడు కుక్క పిల్లలను కొన్ని రోజులుగా కారులో నిర్బంధించింది. స్థానికులు దీనిని గమనించి జంతు ప్రేమికులు, మహిళా కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ కారు అద్దం పగులగొట్టి ఆ కుక్క
Minor domestic help tortured | ఇంటి పనులు చేసే బాలికను దంపతులు చిత్రహింసలకు గురి చేశారు (Minor domestic help tortured). సిగరెట్, కాల్చిన అట్లకాడతో ఆమె శరీరంపై వాతలు పెట్టారు. అలాగే ఊరికి వెళ్లిన ఆ దంపతులు ఆ బాలికను తమ ఇంట్లో నిర్బంధించారు. పవర
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్�