Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. నిత్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్ మూడోస్థానానికి చేరింది. వైరస్ రోజు రోజుకు వేగ�
Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది
China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమ
China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమ
జీరో కొవిడ్ పాలసీతో చైనాలో లాక్డౌన్ అంటేనే ప్రజలందరూ వణికిపోతున్నారు. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కఠినమైన కొవిడ్ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ న�
కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి దశలవారీగా ముగింపు పలుకుతున్నాయి. ఇప్పటికే 25 శాతం మందికిపైగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు.
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రెండేండ్ల గరిష్ఠస్థాయికి కేసులు చేరాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్నది. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్చున్ నగరంలో లాక్డౌన్ ప్రకటించారు.
దేశ బడ్జెట్ వంటి అత్యంత ముఖ్యమైన అంశం మీద లోక్సభలో చర్చ జరుగుతుంటే ఆర్థికమంత్రి సభలో హాజరుకాకుండా, ఈ సమయంలో ‘ఇండియాటుడే’ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది సభకే అవమానం. బీజేపీకి ఇది సిగ్గుచేటు.
Night curfew | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫూని (Night Curfew) తమిళనాడు ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Lock down: తమిళనాడులో ఇవాళ కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతున్నది. దాంతో రాజధాని చెన్నై సహా పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో
కాలుష్యంపై సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు వెల్లడి ఏం చర్యలు తీసుకుంటారో నేటిలోగా తెలుపాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 15: ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాలని సు�
లాక్డౌన్ | కరోనా డెల్టా వేరియంట్తో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వణికిపోతున్నది. దీంతో వైరస్ విజృంభణను కట్టడిచేయడానికి ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ను పొడిగిందిచింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక�