లాక్డౌన్పై రాష్ర్టాలు ఆచితూచి నిర్ణయం పొడిగించిన బెంగాల్, పంజాబ్, కర్ణాటక సడలిస్తున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా పరిస్థితులు న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక�
క్రైం న్యూస్ | జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీలలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు.
వరంగల్ అర్బన్ : ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్�
సీహెచ్ ప్రవీణ్ కుమార్ | తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని జిల్లా సీహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి మన్నలు పొందుతున్న రియల్ హీరో సోనూసూద్. గత ఏడాది కన్నా ఈ ఏడాది దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న సోనూసూద్ సరైన వసతుల్లేక ఎంతోమంది కరోనాతో �
పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి | వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గల్లీలోను పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. �
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు? | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుతుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.