మంత్రి సత్యవతి రాథోడ్ | ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీసిఆర్ పెట్టిన లాక్ డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.
హైదరాబాద్ : కరోనా బాధితులకు, ఈ మహమ్మారితో చిన్నాభిన్నమైన కుటుంబాలలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించే మహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్శాఖ శనివారం ప్రారంభించింది. ముఖ్యంగా కొవిడ్తో పలువురు ఐసోలే�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన సంపూర్ణ లాక్డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కఠిన
మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ | కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించి తీరాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో మే 31వ తేదీ వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరు�
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఉదయం 10 గంటల నుంచి పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి రహదారులపైకి వచ్చిన ప్రజల�