ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు డబుల్ మ్యూటెంట్ కారణమన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లాక్డౌన్ ఆలోచన లేదు | రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనేది తెలంగాణ ప్రభుత్వానికి లేదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసులు విపరీతంగా పెరిగితే పరిస్థితులకు అనుగుణంగా ని
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు అలసత్వం వహిస్తే రాష్ట్ర రాజధాని లక్నోలో లాక్డౌన్ తప్పదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి బ్రజేష్ పాధక్ సంకేతాలు పంపారు. లక్నోలో
మహారాష్ట్రలో నో లాక్డౌన్|
కరోనా కట్టడి కోసం తాజాగా రెండు లేదా మూడు వారాలపాటు లాక్డౌన్ విధించాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు వెనక్కు ....
కరోనా అదుపునకు స్వీయ నియంత్రణ మేలు మాస్క్లు, భౌతిక దూరం తప్పనిసరి శరవేగంగా రెండో దశ వ్యాప్తి గుంపుల్లో తిరగకపోవడమే శ్రేయస్కరం బేగంబజార్లో వ్యాపార వేళలు కుదింపు అదేబాటలో ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్
ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండ�
కరోనా మహమ్మారి | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ర్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు
లాక్డౌన్ | రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెంద�
ప్రజలు సిద్ధంగాఉండాలన్న ఉద్ధవ్ ఠాక్రే మార్గదర్శకాలపై అధికారులకు ఆదేశాలు కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన ముంబై, మార్చి 28: కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్�
లాక్డౌన్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రైవేట్ కంపెనీలైతే ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా కోత విధించాయి కూడా. గత ఏడాది కాలంగా తక్కువ జీతాలకు, రావాల్సిన ఇంక్రిమెంట్లు రాక, ప్రమోషన్లు రాక వేతన జీ
ఆగమాగమై.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోం పరిశ్రమలు మూయం.. ప్రజలు హైరానా పడొద్దు స్కూళ్లను బాధతోనే మూసినం.. సంతోషంతో కాదు రాష్ట్రంలో అందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్
ముంబై : రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమవుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా బీడ్ జిల్లాలో లాక్డౌన్ను ప్రకటించిం