ముంబై : కొవిడ్-19 థర్డ్ వేవ్ ను సమర్ధంగా కట్టడి చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుచుకునేలా మహారాష్ట్రలో లాక్డౌన్ ను పొడిగించాలని మంత్రి అస్లాం షేక్ బుధవారం పేర్కొన్నారు. విదేశాల నుంచి వ్యాక్స
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను దీని నుంచి కాపాడేందుకే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశం | తెలంగాణలో లాక్డౌన్ విధించిన క్రమంలో బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశమైంది. జూమ్ యాప్ ద్వారా ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా నేత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. �
మంత్రి ఐకే రెడ్డి | లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
మందుబాబుల రద్దీ | కరోనా కట్టడికి ప్రభుత్వం రేపటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు.
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు | హర్యానాలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
ప్రజాజీవనం స్తంభించిపోతుంది.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది లాక్డౌన్ విధించిన రాష్ర్టాల్లో కేసుల సంఖ్య తగ్గలేదు: సీఎం కేసీఆర్ లాక్డౌన్తో ధాన్యం కొనుగోళ్లు బంద్ నిత్యావసరాల దిగుమతి కూడా కష్టమే స�