కరోనా విజృంభిస్తున్న వేళ ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి 19వ తేదీ వరకు 14 రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు ఇండ్లలోనే ఉండాలని సూచిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. పూరీ బీచ్లో ఒక సైకత శిల్పాన్ని రూపొందించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కిలిమంజారో ఎక్కిన తండ్రీకూతుళ్లు
వేములవాడలో సెల్ఫ్ లాక్డౌన్
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా