ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, వాటి పక్కన ఏర్పాటు చేసిన పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే