లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రోడ్లపైకి వచ్చేశాయి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో బుధవారం ఇలా శునకాలు, పావురాలు రహదారులపై ధైర్యంగా కనిపించాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మే 1 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఖాళీగా రహదారులు
TRSFormationDay : టీఆర్ఎస్కు 20 వసంతాలు
నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ ఖాళీ