అరుదైన కృష్ణ జింకలతో అలరాడుతున్న శ్రీరాంసాగర్ తీరం విదేశీ పక్షులకూ ఆవాసంగా మారుతున్నది. నిజామాబాద్లోని గోదావరి తీరంలో అరుదైన విదేశీ పక్షులు కంటపడ్డాయి. కొంగజాతికి చెందిన ఫ్లెమింగోలు, పెలికాన్ పక్షుల రాకను జంతు ప్రేమికుడు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ క్యాతం సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. గోదావరి తీరంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ఫ్లెమింగో పక్షులకు ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కట్టడికి స్పైడర్మ్యాన్ ఫైట్
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు