హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే మూసీ ప్రాజెక్టు సొంత రాష్ట్రంలో మహర్దశను సంతరించుకున్నది. ఆయకట్టు రైతాంగానికి సంతోషాల పంటలు పంచుతున్నది. మూసీ ప్రాజెక్టును ఉమ్మడి
కృష్ణా సంగమ ప్రాంతంలో కింబర్లైట్ శిలలు కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అనేకచోట్ల గుర్తింపు హాలియా సంగమ ప్రాంతంలో విలువైన వజ్రాలగుట్ట మాయం ఓయూ భూభౌతిక శాస్త్ర అధ్యాపకుల సర్వేలో గుర్తింపు గతంలోనూ తేల్చిన జీఎస�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో నిరాటంకంగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3413.75 క్యూసెక్కు
Musi River | 60 ఏండ్ల పాపాలు..ఐదేండ్లలో పోతాయా ? మూసీ పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ వైపు పక్కా ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే ఓర్వలేని రాతలు..దుర్గంధం అంటూ విషం. పాఠకుల దృష్టి మరల్చేందుకు పన్నాగం. ఉమ్�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఈనెల 16న గేట్ల ద్వారా నీటి విడుదలన
ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. సోమవారం ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 8374 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్�
642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం ప్రాజెక్టు పూర్తి మట్టానికి చేరువకావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏడు క్రస్ట్ గ
నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్సాగర్ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్�