నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి.
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
ఒకప్పుడు పక్కనుంచి వెళ్లాలంటే భరించలేని కంపుకొట్టే మూసీ.. ఇప్పుడు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే చోటుగా మారింది. సుందరీకరణ పనులతో నాగోలు మూసీ తీరం కొత్త రూపు సంతరించుకుంటుంది.
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్సాగర్ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్�
మూసీ నదికి సుందర హంగులు దిద్దే ప్రక్రియలో భాగంగా నాగోల్ బ్రిడ్జికి సరికొత్త హంగులు అద్దుతున్నారు. నాగోల్ బ్రిడ్జికి ఇరువైపులా మొక్కలను నాటి ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో మూసీ చు�