వేములవాడ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణ వ్యాపారులు పాక్షిక లాక్డౌన్కు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయం తర్వాత పట్టణంలోని దుకాణాలన్నీ మూసివేస్తున్నారు. దీంతో జాతర గ్రౌండ్, ప్రధాన రహదారులు, ఆలయ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కిలిమంజారో ఎక్కిన తండ్రీకూతుళ్లు
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా