Vemulavada | మేడారం జాతర సమీపిస్తున్నందున వేముల రాజన్నకు భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తి�
గోవిందరావుపేట : దేవ దర్శనానికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఉమ్మరాజు రాజమౌళి(55) అనే టీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వేముల�
రాజరాజేశ్వరస్వామివారి | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.1,13,54,944లు సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
రాజన్న ఆలయం | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు.
వేములవాడ టౌన్ : త్రిరాత్రోత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం రాత్రి 8గంటలకు ఆలయ అర్చకులు డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. �
వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్నకు ఓ రిటైర్డ్ టీచర్ ఓ విలువైన కానుకనిచ్చి భక్తిభావాన్ని చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆకుల రామదాసు దంపతులు 860 గ్రాముల (సుమారు రూ. 62 వేల విలువైన) వెండిపళ్