కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భాస్కర్ రెడ్డిని సంక్షేమ సంఘం అధ్య�
Soil Mafia | మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు వందల టిప్పర్లతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరిన భవన నిర్మాణ రంగ కార్మికుడు ఆకస్మాత్తుగా పరిస్థితి విషమించి కన్నుమూశాడు. హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ శ్రీరాం�
Ibrahimpatnam | రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడు నెలల కిందట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ప�
South Coast Railway Zone | మధిర : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు ఉన్న మధిర రైల్వేస్టేషన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పా
క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు జరగన
Lokal App | మన పల్లెలో ఏం జరిగింది? పక్క గ్రామంలో పరిస్థితులు ఏమిటి? మండలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? మన జిల్లా వార్తలు, విశేషాలు ఏంటి?.. అమెరికాలో ఉన్నా సరే, స్థానిక అంశాల పట్ల ఆసక్తి పెరుగుతుందే కానీ తగ్గదు. ఆ మట్టివ
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చింత గుప్ప గ్రామంలో అటవీశాఖ అధికారులపై గ్రామస్తులు దాడిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఫెన్సిగ్ ఏర్పాటు చ�
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సమయం సాయంత్రం 4 గంటలకు ముగిసిపోయింది. అయితే, పోలింగ్ సమయం ముగిసేటప�