Hyderabad | హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
కేసీఆర్ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యా
నిజాంపేట డిప్యూటీ తహసీల్దార్గా రమ్యశ్రీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన�
Hyderabad | రోడ్డు పక్కన టీ స్టాల్.. అక్కడ టీ తాగడానికి రోజుకు వందల మంది వస్తుంటారు.. కానీ దానికి తగ్గట్టు పార్కింగ్ లేదు.. దీంతో రోడ్డుపైనే వాహనాలను ఇష్టమొచ్చినట్లు పెట్టేసి వెళ్తున్నారు. దీంతో సామాన్యులు తీవ్
Batasingaram Fruit Market | రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం పండ్ల మార్కెట్లో ఈ మామిడి సీజన్ క్రయవిక్రయాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. గత రెండు సీజన్లుగా బాటసింగారం వద్ద గల పండ్లమార్కెట
Chevella | ఆర్అండ్బీ అధికారులు మొద్దు నిద్ర వీడాలని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ సూచించారు. చేవెళ్ల డివిజన్లోని అన్ని గ్రామాల రోడ్ల మరమ్మత్తులు వీలైనంత తొందరగా చేపట్టాలని డిమాండ్ చ
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్కమిటీకి ఆదాయం పెంచడం కోసం రూ.1.25కోట్లతో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణం పూర్తిచేయించారు.
భూమి రాసివ్వనందుకు తనపై కొందరు కక్షగట్టి తప్పుడు కేసులతో జైలుపాలు చేశారని బాధిత రైతు వెంకన్న దంపతులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు �
Medak | మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని క�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నిర్లక్ష్యం బయటపడింది. ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్�
Singareni | సింగరేణి సంస్థలో ఈనెల 1వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టులకు సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇద్దరు డైరెక్టర్లను ఎంపిక చేశారు సంస్థలో జీఎంలుగా పనిచేస్తున్న పది మందిని ఇంటర్వ్యూలకు పిల
Chilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం స్పందించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షిస్తామని త
Chilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి10:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని వివిధ పార్టీ నాయకులు, హిందూ మత పెద్దలు తీవ్రంగా ఖండించారు.