నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ మండలాల్లో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయల లావాదేవీలతో పేకాట శిబిరాలు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత
Basara Temple | నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొ
Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతిక�
Current Shock | నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగడంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Tragedy | ‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన మనస్ఫర్థలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టినందుకు మాకు ఇంత శి�
Teacher Suspension | చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న గవర్నమెంట్ టీచర్పై వేటుపడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి జడ్పీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కలువల ఎల్లయ్యను సస్పెండ్ చేశారు.
Pani Puri | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో పానీపూరి తిని దాదాపు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tragedy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు.
Mission Bhagirath | మాగనూరు జూన్ 15: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల మధ్య నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్లైన్లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. పైప్లైన్లో పగ
Peddapalli | పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామంలో గడ్డిమందు పిచికారీ చేసిన మెషిన్తో ఆడుకుని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంటో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అంద�
Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది.
Singareni Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపో�
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపలు కలకలం రేపాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూ ప్రకంప�
Granite Lorry | అధిక లోడుతో గ్రానైట్ రవాణా చేస్తున్న లారీల కారణంగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామస్తులు శుక్రవారం రాత్రి లారీలను అడ్డుకుని నిల
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.