Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డా�
ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) న�
Inter Student | ఇంటర్ ఫస్టియర్లో 440కి 434 మార్కులొచ్చాయి.. అయినా సరే మెచ్చుకోవాల్సిన లెక్చరర్.. తనకంటే ఒక మార్కు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో పోలుస్తూ తీవ్రంగా అవమానించింది.
Utkur | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచడమే లక్ష్యంగ�
జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలోని ఘర్ దాబా వద్ద ఓ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మ�
Heart Attack | రోడ్డు విస్తరణలో తన ఇల్లు పోతున్నదని ఓ మహిళ తీవ్ర ఆందోళన చెందింది. నోటీసులు వచ్చినప్పటి నుంచి అదే మనోవేదనతో తల్లడిల్లింది. చివరకు గురువారం గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
Karimnagar | కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది.
Bhadadri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్పు మరమ్మతు చేసే
Mancherial | మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో (ఎంసీహెచ్) లో ఎక్స్ రే సేవలు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్కుమార్న�