స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జనం ముందు నిరూపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న నాటకానికి తెరప�
బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఒక్క పథకాన్ని కూడా పటిష్టంగా కొనసాగించే సామర్థ్యం లేదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అ�
కొన్ని రాష్ర్టాలతో మొదలుపెట్టి దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చేపట్టాలని ఎన్నికల కమిషన్(ఈసీ) యోచిస్తున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జర�
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజాగ్రహం తప్పదని తెలుసు. అందుకే, అతి తెలివితో 22 నెలలుగా తాత్సారం చేస్తూ ప్రజలను, ప్రజాప్రా
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంపై హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంలో విజయం సాధించిన పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు �
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు �
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేయడంతో కాంగ్రెస్ సర్కారు అయోమయంలో పడింది. ఎన్నికలపై ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్దాం? అని మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికిప్పుడు తెలంగాణ సర్కారు ము�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జ
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్లో భాగంగా శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.1.90 లక్షల నగదు పట్టుకున్నట్టు ఎస్సై రాజేందర్ తెలిపార
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజ్యమేలుతున్నది. ఎమ్మెల్యేలపై పార్టీలోని సీరియన్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి న�
పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గాంధీనాయక్ శనివారం ఒక ప్రకటనలో డ�
తెలంగాణ గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహుల హంగామా నడుస్తున్నది. ఓటర్లకు దావత్ల జోరు కొనసాగుతున్నది. దసరా పండుగతో మరింత ఊపందుకున్నది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, షెడ్యూల్ ప్రకారం ఎన్నిక
బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. పట్టణం నుంచి పల్లె దాకా రాష్ట్రవ్యాప్తంగా చేరికల పర్వం ఊపందుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు.