నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ పరిధి ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన పందుల నాగయ్య కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతుంది. ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దృష్టికి తీసుకురాగా �
MLA Kotha Prabhakarreddy | దండు నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం కావడంతో చికిత్స కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్ట
Khawaja Asif | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్పై సంచలన ఆరోపణలు చేశారు.
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ సైనికులు (Pakistan) వరుసగా 12వ రోజూ కొనసాగాయి. జమ్ముకశ్మీర్లోని 8 సెక్టార్లలో సోమవారం రాత�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత పదిరోజులుగా నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నది. ప్రతి రోజూ కాల్పు�
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ము కశ్మీరులోని ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థానీ దళాలు వరుసగా తొమ్మిదో రోజూ కాల్పులకు తెగబడ్డాయి.
జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pak Army) కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి భారత పో�
వరుసగా ఏడో రోజూ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లోని పలు సెక్టార్ల వద్ద రాత్రివేళ కాల్పులు జరిపింది.
కుక్క తోక వంకరే.. అన్న చందంగా పాకిస్థాన్ (Pakistan) తన తీరును మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై భారత్ (India Pakistan) హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోవడం లేదు. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (LOC) వెం
LoC | జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిస్తున్నారు. ఈ నెల మంగళ-బుధ వా�
Pakistan Army : భారత్కు చెందిన క్వాడ్కాప్టర్ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వద్ద ఎయిర్స్పేస్ ఉల్లంఘించినట్లు పాక్ ఆరోపించింది. మరో వైపు ఓ దౌత్యవేత్తతో పాటు ఏడుగురు సిబ్బంది వాఘా బోర్డర్
భారత్, పాకిస్థాన్ (India Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి (LOC) దాయాది సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వరుసగా ఐదో రోజూ కాల్పులు విరమణ ఒప్పందానికి �
సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్లోని కుప్వారా, పూంచ్ జిల
పహల్గాం ఉగ్రదాడితో (Pahalgam Attack) దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నవేళ పాకిస్థాన్ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతు�