Minister Errabelli | జిల్లాలోని తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల శ్రావణ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన ఆయనకు నిమ్స్ హస్పిటల్లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం.. పంచాయతీరాజ్ శాఖ �
జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో (Poonch) నియంత్రణ రేఖ (LoC) వెంబడి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు (Infiltration) ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను (Terrorists) భద్రతా బలగాలు అంతమొందించాయి.
Minister koppula | పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన ఎస్.లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన లక్ష్మికి నిమ్స్ హస్పిటల్ లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం సంక్షేమ శాఖ మంత
India Vs Pakistan | భారతదేశ గౌరవం, ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC) దాటేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపిన విషయం తెలిసిందే. రాజ్నాథ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్�
జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సె�
జమ్ముకశ్మీర్లోని కుప్వారా (Kupwara) జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ (LoC) సమీపంలో ఉన్న జుమాగండ్లో (Jumagund) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగుర�
జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (LoC) వద్ద భద్రతా బలగాలు డ్రోన్ను కూల్చివేశాయి. బుధవారం రాత్రి రాజౌరీ (Rajouri) జిల్లాలోని బేరీపఠన్ (Beri Pattan) ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ (Cordon and search) న�
Kupwara | జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు.
సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ధన్వాడ మండలంలో ని కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్యతండాకు రూ.3 కోట్ల వ్యయంతో
జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ రూ.లక్ష ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల పట్టణం 19వ వార్డుకు చెందిన గుండా రాజయ్యకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేయ�
శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులు మైన్ఫీల్డ్లోకి ప్రవేశించి పేలుడులో మరణించారు. జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 22న నౌషేరా స�
జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప