ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్�
గొల్లపల్లి, ఏప్రిల్ 12: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండ లం బిబిరాజ్పల్లికి చెందిన రాజన్న (రఘునందన్)కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు.