కామారెడ్డి జిల్లాలో అసలు రుణాలే తీసుకోని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులు నిర్ఘాంతపోయారు. రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట�
మహిళా సంఘాలు ఊరటచెందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిగిరి వారి వారి ఖాతాలలో జమ చేసింది.
రైతుభూమిలో ఎర్రజెండాలు..! అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు.. రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్�
ఉర్విజనులకెల్ల ఉండు అప్పు.. అప్పు ఉండుటేల తప్పు? అంటారా.. కానీ, రాత్రిళ్లు దిగులు చెందేలా, పగలు తల దించుకునేలా చేసేదే అప్పు. అలాంటి అప్పు ఉన్నవారు ఆస్తి కలిగి ఉండుట అతిపెద్ద తప్పు.
సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు.
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో రుణాలు తీ సుకున్న వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవా రం రిమాండ్కు తరలించారు. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం �
రిటైల్ రుణాల్లో అన్నింటికన్నా, క్రెడిట్ కార్డుల బకాయిలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్నాయి. ఎటువంటి సెక్యూరిటీలేని ఇటువంటి రుణ బకాయిల పెరుగుదలపట్ల రిజర్వ్బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళా సంఘం రుణాల అవకతవకలపై బుక్కీపర్ చేతివాటం అనే వార్తకు స్పందించిన ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కార్యాలయ అధికారి ఏపీఎం సురేశ్ విచారణ చేపట్టారు. గురువారం ఆయన మోత్కూర్ గ్రామానికి చేరుకొని బాధిత శివశ్�
మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది.
దేశంలో సొంతింటి కల సాకారానికే అత్యధికులు పెద్దపీట వేస్తున్నారు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ బిజినెస్ లెక్కల్లో ఇదే తేలింది. దేశవ్యాప్తంగా తీసుకుంటున్న రుణాల్లో గృహ రుణాలదే అగ్రస్థానంగా ఉన్నది మరి.
నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎస్టీ యువతకు పరిశ్రమల ఏర్పాటుపై మంగళవారం అవగాహన కల్పించారు.
దేశవ్యాప్తంగా మొత్తం గృహ రుణాల్లో మిల్లీనియల్స్, జెన్-జెడ్ గ్రూప్ (18-34 ఏండ్లవారు) వాటా 53 శాతంగా ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ప్రముఖ రియల్టీ పోర్టల్ మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. అయిత�
ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.11,617 కోట్లకుపైగా మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)లను నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు బదిలీ చేశాయని రాజ�