30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార�
జిల్లాలోని మహి ళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపా
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)పై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండు, మూడేండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని సంఘాల నుంచి రికవరీ చేసేం�
ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అప్పలపై ఆధారపడుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సర్కార్ ఎందుకంత మంకు పట్టు పడుతుందదో అర్థ�
మహిళా సంఘాలకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఈసారి రుణాలు అందజేశారు. గ్రామీణాభివృద్ధి సాధించవచ్చనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా�
టెస్లా కార్లపై రుణాలు ఇస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టెస్లా కార్లపై యాక్సిస్ బ్యాంక్ రుణాలు మంజూరు చేయను�
రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది.
పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు తీసుకున్న అరకొర అప్పుల్ని ఎంతో బాధ్యతగా చెల్లిస్తుంటే.. వేల కోట్ల రుణాలు పొందిన కార్పొరేట్ కేటుగాళ్లు మాత్రం వాటిని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.