పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు తీసుకున్న అరకొర అప్పుల్ని ఎంతో బాధ్యతగా చెల్లిస్తుంటే.. వేల కోట్ల రుణాలు పొందిన కార్పొరేట్ కేటుగాళ్లు మాత్రం వాటిని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
తమ రుణ పరపతిని భారతీయ యువత బాధ్యతాయుతంగా వాడుకుంటున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. నైపుణ్యాభివృద్ధి, కెరియర్ ఉన్నతి, ఆంత్రప్రెన్యూర్ లక్ష్యాల సాధన వంటి వాటికి నేటి తరం.. రుణాలను పెట్టుబడిగా వినియోగించు
DJ Youth | ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం తుజాల్పూర్ గ్రామానికి చెందిన గాలి శివప్రసాద్(22) గత రెండు సంవత్సరాల క్రితం డీజే బాక్సులను కొనుగోలు చేశాడు. శివప్రసాద్ ఇందుకోసం తనకు తెలిసిన వారి దగ్గర రూ.3,15,000 అప్పు చే�
చక్కటి ప్రభుత్వ ఉద్యోగం... చక్కనైన జీతం.. ఇది చాలదనుకున్నాడో ఏమో గానీ.. మరో మార్గం ఎంచుకున్నాడు. అదే ఫైనాన్స్ బిజినెస్. ఇందులో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశపడ్డాడు. తన భార్యనే బినామీగా పెట్టుకొని త�
NIMZ Project Farmers | నిమ్జ్ ప్రాజెక్టు జాబితాలో తమ భూములు ఉండడంతో బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేయడం లేదన్నారు న్యాల్కల్ మండల హద్నూర్, రుక్మాపూర్ గ్రామాలకు చెందిన బాధిత రైతులు. కొత్తగా రుణాలు కూడా ఇవ్వకపోవడంతో కుట�
బ్యాంకుల నుంచి మొదటిసారి రుణాన్ని తీసుకునేవారికి ‘సిబిల్ స్కోర్' తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. క్రెడిట్ స్కోర్ తక్కువ లేదా జీరో ఉందన్న కారణంతో, బ్యాంకు రుణాన్ని తొలిస�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు... సామాన్య కుటుంబాలను కలవరానికి గురి చేస్తున్నాయి. వివిధ దేశాలపై సుంకాల భారం మోపుతూ ఆర్థిక వ్యవస్థతో ఆటాలాడుతున్నట్లే వి�
Indira Mahila Shakhti | పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రభుత్వ కళాజాత ప్రచార బృందాలు మండల కేంద్రం ఓదెలలో ఇందిరా మహిళ శక్తి సంబరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.