ఈ అనుమానాలు కొంతకాలం క్రితం మొదలై ఇటీవల క్రమంగా వ్యాపిస్తున్న స్థితి నుంచి ఏర్పడిందే ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’. అనేక మేథోమథనాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘వేదిక’ తొలి ప్రచురణ ‘తెలంగాణ అస్తిత్వం’. వే
సారు కొన్ని నవ్వులు
మా గుడిసెలకు కూడా ఇయ్యండి
ఎంతకాలం ఈ చీకట్లో బతుకమంటారు
ఎన్నో ఏండ్ల నుంచి దుఃఖపు నీళ్లలో
తడుస్తూ ఉన్నాము
బీదరికపు ముళ్లతో సావాసం చేస్తున్నాము
సినారె లకుమ కర్పూర వసంతరాయలు కావ్యం లోనిది. ఇదొక కథాకావ్యం. ఈ కావ్యం ఆయన 1957లో రాశారు. ఇందులో ముఖ్యపాత్ర లకుమ. లకుమ తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కావ్యనాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన క�
రాత్రి కొండచిలువను దాటుకుని
ముందుకు వెళుతుంటే పసుపు పచ్చని పూలు పర్చుకుని స్వాగతం పలుకుతూ..చల్లని గాలి కెరటాలు ఇరువైపుల తాకుతూ దేహాన్ని దూది పింజను చేసి ప్రకృతిలోకి విసురుతున్న వైనం
అర్ధరాత్రి నిశ్శబ్దంలో
మనసు తలుపు మెల్లగా
తెరుచుకుంటుంది
అది సిమెంటు ఇటుకలతో
కట్టిన భవనం కాదు
జ్ఞాపకాలతో కట్టిన
అంతర్ముఖ ప్రాంగణం
అక్కడ ఒక పుస్తకాల
బీరువా కనబడుతుంది
దాంట్లో వందలకొద్దీ
దుమ్మూ ధూళి
సాహిత్య చరిత్రను పరిశీలిస్తే, దళితవాదం, మైనారిటీ వాదం, స్త్రీవాదం వంటి అనేక ఉద్యమాలకు బీసీలు అండగా నిలబడ్డారనేది సత్యం. అయితే తమ వర్గాలకు మేలు చేసే బీసీవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు అనే అవరోధాలను �