తెలుగు కవిత సృజన ప్రపంచంలోకి ఎన్.అరుణ ‘మౌనమూ మాట్లాడుతుంది’ అనే కవితా సంపుటితో ప్రవేశించడం నాటి సాహితీ లోకంలో ఒక ఆశ్చర్యం. విద్యార్థి దశలోనే సాహితీ సృజన చేసినా కుటుంబ బాధ్యతలకు అంకితమై నిశబ్దంగా ఉన్న అ
తెరలెత్తే కలల కన్నుల్లో
బుడి బుడి అడుగుల చిన్నతనం నుంచి
ఈతకొట్టీ మునకలేసిన
యవ్వన వీణియలు మోగించిన
ఒకానొక కాలం నుంచి
జ్ఞాపకాల సంచీ మోసిన యాది మరుపుల నుంచి
అమ్మ నడుముకు చెక్కుకునే చెయిసంచీ వరకు
ఎన్ని ఖ�
తెలుగు కావ్య ప్రపంచంలో సరికొత్త అలంకారికతను గుబాళించిన ప్రభావశాలి కవి గుంటూరు శేషేంద్ర శర్మ. తెలుగు భాషలో ఉన్న సౌందర్య మాధుర్యాలన్నీ వడబోసి కవిత్వానికి కానుకగా ఇచ్చిన పదశిల్పి, రూపశిల్పి శేషేంద్ర శర్మ
‘పందిళ్ల శేఖర్బాబు స్మారక రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు-2025’ ఈ నెల 23 నుంచి 25వరకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఏటా ఇచ్చే పందిళ్ల శేఖర్బాబు స్మారక పురస్కారం-2025ను ప్రముఖ నటుడు, దర్శకుడు, బీఎం రె�
‘చారల పిల్లి’ పుస్తకంలో వేంపల్లె షరీఫ్ రాసిన కథ ‘బడే పీర్' చదివితే ప్రేమ్చంద్ రాసిన ‘ఈద్గా’ కథ గుర్తుకువస్తుందన్నారు ఓల్గా తన ముందుమాటలో. ఇదే షరీఫ్ రాసిన ‘జుమ్మా’ పుస్తకంలో ఉన్న ‘పర్దా’ కథ చదివి... ‘�
ఎండ నీడను జూసే
మా అమ్మమ్మ పొద్దు చెప్పేది...
ఓ పక్క పొయ్యికాడ అన్నమండుకుంటనే
ఇంకో పక్క సల్ల జేస్కచ్చేది...
అంటింట్ల తడ్కకు ఎనుకులాడకుండా
సూది గుచ్చిపెట్టేది...