సంస్కృత సాహిత్య ప్రపంచంలో చాణక్యుడి ‘చాణక్య శతకమ్' భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ (నీతి, శృంగార, వైరాగ్య శతకాలు), బాణభట్టు రచించిన ‘చండీశతకమ్' ప్రసిద్ధాలు. అయితే మరో గొప్ప శతక కవీ ఉన్నాడు. ఆతడే మయూరభట్
కొన్ని సాహిత్య సాధనాలు ఎట్లాంటివంటే, అవి రచనలో అంతటా సమానంగా (uniformly, evenly) వ్యాపించి ఉంటాయి, ఉండాలి కూడా. అలా లేనప్పుడు అవి వాటి నిర్వచనాలకు లొంగవు. అలెగరి రచన కొన్ని వాక్యాలకే పరిమితం అయి వుండదు, ఉండకూడదు. చైతన్
కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిప�
తెలుగు కవిత సృజన ప్రపంచంలోకి ఎన్.అరుణ ‘మౌనమూ మాట్లాడుతుంది’ అనే కవితా సంపుటితో ప్రవేశించడం నాటి సాహితీ లోకంలో ఒక ఆశ్చర్యం. విద్యార్థి దశలోనే సాహితీ సృజన చేసినా కుటుంబ బాధ్యతలకు అంకితమై నిశబ్దంగా ఉన్న అ
తెరలెత్తే కలల కన్నుల్లో
బుడి బుడి అడుగుల చిన్నతనం నుంచి
ఈతకొట్టీ మునకలేసిన
యవ్వన వీణియలు మోగించిన
ఒకానొక కాలం నుంచి
జ్ఞాపకాల సంచీ మోసిన యాది మరుపుల నుంచి
అమ్మ నడుముకు చెక్కుకునే చెయిసంచీ వరకు
ఎన్ని ఖ�
తెలుగు కావ్య ప్రపంచంలో సరికొత్త అలంకారికతను గుబాళించిన ప్రభావశాలి కవి గుంటూరు శేషేంద్ర శర్మ. తెలుగు భాషలో ఉన్న సౌందర్య మాధుర్యాలన్నీ వడబోసి కవిత్వానికి కానుకగా ఇచ్చిన పదశిల్పి, రూపశిల్పి శేషేంద్ర శర్మ
‘పందిళ్ల శేఖర్బాబు స్మారక రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు-2025’ ఈ నెల 23 నుంచి 25వరకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఏటా ఇచ్చే పందిళ్ల శేఖర్బాబు స్మారక పురస్కారం-2025ను ప్రముఖ నటుడు, దర్శకుడు, బీఎం రె�