‘పందిళ్ల శేఖర్బాబు స్మారక రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు-2025’ ఈ నెల 23 నుంచి 25వరకు హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఏటా ఇచ్చే పందిళ్ల శేఖర్బాబు స్మారక పురస్కారం-2025ను ప్రముఖ నటుడు, దర్శకుడు, బీఎం రె�
‘చారల పిల్లి’ పుస్తకంలో వేంపల్లె షరీఫ్ రాసిన కథ ‘బడే పీర్' చదివితే ప్రేమ్చంద్ రాసిన ‘ఈద్గా’ కథ గుర్తుకువస్తుందన్నారు ఓల్గా తన ముందుమాటలో. ఇదే షరీఫ్ రాసిన ‘జుమ్మా’ పుస్తకంలో ఉన్న ‘పర్దా’ కథ చదివి... ‘�
ఎండ నీడను జూసే
మా అమ్మమ్మ పొద్దు చెప్పేది...
ఓ పక్క పొయ్యికాడ అన్నమండుకుంటనే
ఇంకో పక్క సల్ల జేస్కచ్చేది...
అంటింట్ల తడ్కకు ఎనుకులాడకుండా
సూది గుచ్చిపెట్టేది...
‘నా అంతరంగపు ఆకాశం నిండా శ్రావణార్ద్ర మేఘ పంక్తిలా సానుభూతి నిండుకుంటుంది’ అంటాడు మల్లావఝల సదాశివుడు. కవి హృదయం వానకాలం మబ్బులా, కవి కలం వజ్రాయుధంలా ఉండాలి. చిత్త ద్రవీభవన స్థితి నుంచే నిజమైన సృజన మొలకె�
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పంక్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం సెప్టెంబర్ 1న కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశ�