‘వాము’ సంపుటిలో సంపాదకుడు డాక్టర్ అత్తెం దత్తయ్య ‘శ్రమ సౌందర్యం’ గురించి క్లుప్తంగా ప్రస్తావించారు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కథ, ఏదో ఒక మలుపులో, పెద్ద సాంకేతిక పదజాలం లేకుండానే, సహజమైన తెలంగాణ తెలుగ�
సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, దివంగత అందెశ్రీ జీవితం సాహిత్యంపై ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్లో సభ జరుగుతుందని సాహిత�
మట్టిని చేతిలో పట్టుకున్నప్పుడు
అతడు భూమిని కాదు అతను తన హృదయాన్నే తాకుతున్నాడు
విత్తనం వేస్తున్నప్పుడు పంట కోసం కాదు ప్రాణం నిలిచే ఆశ కోసం వేస్తున్నాడు
తా॥ కొందరు అజ్ఞానం వలన నష్టపోతారు. ప్రమాదవశాత్తు కొందరు నష్టపోతారు. కొందరు నేనే గొప్ప జ్ఞానిననే భ్రమలో పడి నష్టపోతారు. నాస్తికభావాల చేత మరికొందరు నష్టపోతారు.