Liquor Shop Draw | తెలంగాణలోని మద్యం దుకాణాల లాటరీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం కలెక్టర్ల చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు డ్రా మొదలు కానున్నది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశా
జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు శనివారంతో టెండర్లు ముగిశాయి. కాగా, వాటికి సుమారు 13,300 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.2,610 కోట్లు సమకూరింది. శనివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం �
Bhadrachalam | భద్రాచలం, అక్టోబరు 17: భద్రాచలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పలు బెల్టుషాపులపై పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ�
మంచిర్యాల జిల్లాలో 2025-27 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల దరఖాస్తుల టెండర్ స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం షాపులకు గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయ
ప్రతి మ ద్యం దుకాణంలో వారం రోజు లకు సరిపడా మద్యం నిల్వలు ఉండాల్సిందేనని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. గ్రౌండ్ స్టాక్ నిర్వహించని దుకాణాలపై ఎన్ఫోర్స్ మెంట్, ఎస్టీఎఫ్ బృందా�
AP News | ఏపీలోని 53 బార్ల వేలం కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం ఈ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
Liquor shops | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించేందుకు సిద్దమైంది. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయ�
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని టానిక్ ఎలైట్ మద్యం షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ నిర్వాహకులు ఇచ్చిన రెన్యూవల్ దరఖాస్తును తిరస్కరించార�
మధ్య ప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా నచంఖేదా గ్రామంలో ఓ మద్యం వ్యాపారి అతి తెలివిగా వ్యవహరించి అధికారులకు చిక్కాడు. “పగటి పూట ఇంగ్లిష్ నేర్చుకోండి” అని ఓ బ్యానర్ను అతని మద్యం దుకాణానికి కొంత దూరం�
మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన 51 మందిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి సీఐ టి.సురేశ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గణ�
ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది. తమిళనాడు రాజధాని చెన�
మద్యం కోసం మందు బాబులు ఎంత దూరం వెళ్తారు? ఏం చేస్తారు? అంటే అందరి నోటా వచ్చే సమాధానం ఒక్కటే. ఒక్క పెగ్గు కోసం వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారు. తాజాగా తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగిన ఘటన ఈ సమాధానాలకు అద