Woman Held With 75 Litres Liquor | రైలులోని ఏసీ కోచ్లో ప్రయాణించిన ఒక మహిళ అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు, సీఐబీ సంయుక్త బృందం ఆమె లగేజ్ను తనిఖీ చేశారు. బ్యాగులు, బ్రీఫ్కేస�
‘పాఠశాలలను సరిచేయండి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక పాఠశాల సందర్శనలో కొన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసా ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఆ సమయంలో �
నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న ఒక మాజీ సైనిక ఉద్యోగిని సికింద్రాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.లక్షల విలువైన మధ్యప్రదేశ్కు చెంది�
గ్రామాల్లో వారం రోజుల్లోగా బెల్ట్షాపులు మూసేయకపోతే మహిళలతో కలిసి మద్యం సీసాలు పగులగొడతామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి
గ్రామాల్లో యూరియా సంచుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓ పక్క వరి పంటకు పొట్ట దశకు వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ చాలిచాలని అందని యూరియా సంచుల కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సంచుల కోసం పండుగలు, పబ�
Liquor Bottles In AC Duct | రైలులోని ఏసీ కోచ్లో కూలింగ్ లేదని ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది, టెక్నీషియన్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ఏసీ క్యాబిన్లలో దాచిన వందకుపైగా లిక్కర్ బాటిల్
Liquor bottles | హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాక మద్యం సీసాలపైనా ఎర్రటి అక్షరాలతో హెచ్చరిక ఉన్నప్పటికీ ఇదేమి మందుబాబులు పట్టించుకోవడం లేదు. పాలు లేని గ్రామాలైన ఉండోచ్చు కానీ మద్యం
ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ ప�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను చోటా మోటా నాయకులు పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించేంద�