ములుగు జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ముందు శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత షాపు యజమాని నరేందర్రెడ్డి వీరంగం స్పష్టించారు. స్థానిక ఆటోనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత రైస్�
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీనా�
ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అన్ని లిక్కర్ బాటిళ్లపై ఇప్పటికే ‘ఆరోగ్య హెచ్చరిక’ చేసే సంకేతం ఉన్నదని, చట్టాల మేరకు ఇది ఉంటుందే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టం మేరకు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది.