మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన 51 మందిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి సీఐ టి.సురేశ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గణ�
మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఆరు మద్యం షాపులు ఉన్నాయి.
Liquor bottles | ఖరీదైన మద్యం బాటిళ్లతో(Liquor bottles) పాటు క్యాష్ కౌంటర్లో నగదును తస్కరించిన ఘటనలో పబ్ సెక్యురిటీ గార్డుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదయింది.
Sourashtra Cricket : సౌరాష్ట్రకు చెందిన అండర్ -23 జట్టు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ(ColnEl CK Naidu Trophy)లో ఆడుతున్న జట్టు సభ్యులకు చెందిన కిట్స్లో మందు బాటిళ్లతో దొరికారు. వారం క్రితం ఛండీ�
ములుగు జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ముందు శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత షాపు యజమాని నరేందర్రెడ్డి వీరంగం స్పష్టించారు. స్థానిక ఆటోనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత రైస్�
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీనా�
ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అన్ని లిక్కర్ బాటిళ్లపై ఇప్పటికే ‘ఆరోగ్య హెచ్చరిక’ చేసే సంకేతం ఉన్నదని, చట్టాల మేరకు ఇది ఉంటుందే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టం మేరకు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది.