ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటుపల్లి �
మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుల అండతో కాంట్రాక్టర్ ఏటి ఇసుకను, మట్టిని అక్రమంగా తోడేస్తున్నారని, ప్రకృతి వనరులను దోచుకుంటూ పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ ర
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియ
బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించాలని, అదే పార్టీకి బలమైన పునాది అని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. రామకృష్ణాపురంలో ఎస్ఐఆర్తో�
డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రజా సమస్యల కంటే కమీషన్ల మీదే శ్రద్ధ ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శించారు. పట్టణ
మధిర మున్సిపల్ పాలకవర్గం ముగ్గురు నలుగురు నాయకుల చేతిలో బందీగా మారిందని, డెవలప్మెంట్ కమిటీ పేరుతో ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గానికి సంకెళ్లు వేశారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్ రాజు ఆరోపించార�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర�
కేంద్రమంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడైన సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు ఇంకా అ
పంట చేతికొస్తున్న క్రమంలో ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం
కిడ్నాపులు, హత్యాయత్నాలకు పాల్పడే మాఫియా ముఠాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు కోరారు. ఇటీవల కిడ్నాప్నకు గురైన పండ్రేగుపల్లి సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ న�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్�
ఎన్నికల హామీలు విస్మరించిన కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రజలకు పిలుపున�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యం
అధికార బలంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయడం తగదని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం బోనకల్లు మండలం ఆళ్ల