గడిచిన రెండేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.54 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్శించి, గ్లోబల్ లీడర్గా తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు.
లైఫ్సైన్సెస్ రంగంలోనూ కృత్రిమ మేధస్సు (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులను జన్యు శాస్త్రం సాయంతో నిర్మూలించే అధ్యయనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజె�
ఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించే బయో ఏషియా వార్షిక సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో హెచ్ఐసీసీలో జరుగనుంది. ఈ సారి సదస్సు ఏఐ ఆధారిత ఆరోగ్య పరిరక్షణ, క్లినికల్ పరిశోధనలపై ప
Revanth Reddy | త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్
Pharma | దేశ ఔషధ రాజధానిగా, లైఫ్సైన్సెస్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి రానున్న రోజుల్లో మసకబారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మా, లైఫ్సైన్సెస్ పెట్టుబడుల విషయంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి తీవ�
తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం ఎదురయ్యేలా ఉన్నది. రాష్ట్రంలోని ప్రతిపాదిత ఫార్మాసిటీపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం
హైదరాబాద్ నగరం.. ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం.. ఐటీలో మేటిగా నిలువడమే కాదు.. ఇతర మెట్రో నగరాల కంటే.. మెరుగైన స్థానంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్లలో హైదరాబాద్ సాధించిన ప్రగతి అంతా ఇంతా కా�
జన్యుశాస్త్రం ఆవశ్యకత, లైఫ్ సైన్సెస్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ రూపొందించిన జీనీ బస్సు ఇంటింటికి తిరుగుతుంది.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్లో పుష్కలంగా ఉన్నాయని.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్సహా పలు రంగాల అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్ర�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీఎస్సీ డిగ్రీలో ప్రవేశపెట్టిన నాలుగేండ్ల కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. తొలిసారిగా 14 కాలేజీల్లో 60 సీట్ల చొప్పున ఈ కోర్సును ప్రవేశపెట్టారు. శుక్రవారం �
KTR | హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. హైదరాబాద్ నగరంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆక్యుజెన్ సంస్థ ప్రకటించింది. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ �
ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని చేరుకోలేకపోయాయి. 2022-23 నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16.9 శాతం వృద్ధిచెంది రూ. 59,162 కోట్లకు చేరింది. నికర లాభం 14.8 శా�
Minister KTR | హైదరాబాద్ : వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల బయో ఏషియా( Bio Asia ) సదస్సు విజయవంతంగా నిర్వహించ
సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు సంస్థలకు �