Bio Asia2023 | ప్రస్తుతం ఆధునిక వైద్యం ఖరీదైనదిగా మారిందని, దీన్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత కంపెనీలు, ప్రభుత్వాలపై ఉన్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పర సహకారంతో పరిషరించుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. గత వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. లైఫ్ సైన్సెస్తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలకు ఈ పెట్టుబడులు వచ్చాయి.
Minister KTR | రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రయాణం కొనసాగిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించే
Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్కు ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి ఆహ్వానం అందింది. సెర్బియాలో అక్టోబర్ 20న నిర్వహించే బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు హాజరు
జీవ వైవిధ్యంపై ఆధునిక పరిశోధనలు జరగాలని అటవీ జీవ వైవిధ్య సంస్థ (ఐఎఫ్బీ) డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జవహరి అన్నారు. బుధవారం దూలపల్లిలోని ఐఎఫ్బీలో జరిగిన ప్రాంతీయ పరిశోధన సమావేశంలో
ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం లైఫ్ సైన్సెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కలిశారు
ఐటీ, ఫార్మా కలిసి పనిచేయాలి విదేశీ పెట్టుబడులకు సులభ విధానాలు జీవశాస్ర్తాల రంగంపై చర్చలో కేటీఆర్ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో జీవశాస్ర్తాలు, ఔషధ రంగం (లైఫ్ సెన్సెస్, ఫార్మా) మరింతగా వి�
Minister KTR | లైఫ్సైన్సెస్ సెక్టార్లో హైదరాబాద్ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో
రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో క�
అమెరికాలోని రాష్ట్ర ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ‘మన ఊరు- మన బడి’లో పాల్గొనాలని పిలుపు పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారింది. పలు ప్రధాన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలను కాదని తెలంగాణలో పెట్టుబడ�
ఈ ఏడాది ఉద్యోగులకు 9 శాతంపైనే టాలెంట్ను ఒడిసి పట్టేందుకు కంపెనీల వ్యూహం న్యూఢిల్లీ, మార్చి 2: ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జోరుగా ఇంక్రిమెంట్లు అందనున్నాయి. పెద్ద ఎత్తున జీతాలను పెంచాలని దేశీయ కంపెనీలు భ�
హైదరాబాద్ : బయో ఏషియా సదస్సులో భాగంగా గురువారం బిల్ గేట్స్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బిల్ గేట్స్తో జరిగిన సంభాషణను ఎంజా�
హైదరాబాద్ : దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లైఫ్ �