నిత్యం అప్రమత్తతతో ఉండటం జీవితంలో భాగం కావాలని విజిలెన్స్ డీసీ శిఖాగోయల్ చెప్పారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆమె మాట్లాడుతూ విజిలెన్స్ వారోత్సవాలన�
మనం చాలామందిమి జీవితం అంటే కేవలం ఆటలు, సరదాలు, ఆస్తులు, మంచి ఉద్యోగం, సంసారం అనుకుంటాం. కానీ, ఈ జీవితం ఒక్కసారే దొరుకుతుంది. ఇది కేవలం పరీక్ష మాత్రమే. సుఖమైనా, కష్టమైనా, కలిమి అయినా, లేమి అయినా... అన్నీ మనల్ని పర
ఉదయం 9 - సాయంత్రం 5.. ఈ సంప్రదాయ పనిగంటలపై నవతరం ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అందరికీ అలవాటైన, అనుకూలమైన సమయాలను వీరు సంపూర్ణంగా మార్చేస్తున్నారు. ‘మైక్రో షిఫ్టింగ్' పేరుతో.. పని గంటలను చిన్నచిన్న బ్లాక్�
ఇద్దరి మధ్యన నదులు నిర్జీవమైనప్పుడు
కలిసి పారిన నదుల నుంచి కాపిచ్చుక నీళ్లు తెచ్చి సజీవం చేసుకోవాలి
అగ్ని గుండాలను ఎవరు ఇష్టపడతారు మేఘాలు పంపిన తడిని తప్ప
జీవితం బహురూపి. అది శాసిస్తుంది, దీవిస్తుంది, ఆడిస్తుంది, ఓడిస్తుంది, వెలిగిస్తుంది, గెలిపిస్తుంది. అలా జీవితపు బహుముఖాలను ఈ చిన్న బతుకులోనే చవిచూసే అదృష్టం దక్కించుకున్నాడు యాకూబ్. అందుకే అతడి కవిత్వం �
ఆయుర్వేదానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచీనమైన వైద్య విధానాల్లో ఆయుర్వేదం ఒకటిగా పేరుగాంచింది. గతంలో ఆయుర్వేద వైద్యానికి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.
జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం ఇరవైలలోనే సాధ్యమని, ముప్పైల్లోకి చేరుకున్న తర్వాత మన ఆలోచనా విధానం మారిపోతుందని, సమయం చేజారిపోతుందనే భావనతో ఉంటామని తాత్విక ధోరణిలో మాట్లాడింది అగ్ర కథానాయిక సమంత.
మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ �
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో బుధవారం నుంచి గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దంచి కొట్టిన వానలకు వాగులు, వ�
Rashmika- Vijay: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ లుక్లో కనిపించగా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్టైల్ మార్క్ దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్ట�
భార్యను హత్య చేసిన ఓ భర్తకు యావజ్జీవ కారాగారా శిక్ష విధిస్తూ జగిత్యాల సెకండ్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నారాయణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని యెకిన్ పూర�
మనిషి అరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్య జీవితం భాగం చేసుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వ
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించ�
తమతో నిత్యం కలిసి తిరిగే మితృడు ఇన్స్టా గ్రాములో నిత్యం గొడవపెట్టుకుంటున్నాడని, దీంతో పాటు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, మద్యం మత్తులో కుటుంబ సభ్యులను తిట్టాడనే కసితో ఉన్న ఓ వ్యక్తి మరో మితృడికి కాల్