కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం శుక్రవారం మేడిగడ్డ సందర్శనకు పిలుపునివ్వగా.. అందుకు కౌంటర్
Minister Koppula Eshwar | జూటామాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని, బొమ్మరిల్లులా నిర్మించుకున్న రాష్ట్రాన్ని పాడు చేసుకోవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.
తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరుచేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను బద్నాం చేస్తు�
అబద్ధాలు చెప్పడం.. ఆపై దొంగ ప్రమాణాలు చేయడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్లో పలచన అవుతున్నాడు
ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుత
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేం ద్ర ప్రభుత్వం నానాటికీ దిగజారుడు వైఖరిని అవలంబిస్తున్నది. పార్లమెంట్లో చేసిన చట్టాలను అమలు చేయకుండా కుంటి సాకులతో తన వైఖరిని నిస్సిగ్గుగా సమర్థించుకొంట�
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న రాష్ర్టాలను లక్ష్యంగా చేసి అష్ట దిగ్బంధనం చేసినట్టే తెలంగాణ రాష్ట్రంపై కూడా కుట్రలు ఎక్కుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రులు ఇక తెలంగాణపై మూకుమ్మడి�
అది 2021 మార్చి 26. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆ దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం జరిగిన ‘సత్యాగ్�
2022లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరిగే నాటికి ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రోడ్ల పక్కనున్న గుడిసెల సంగతేంటో సెలవివ్వాలని తెలంగాణ రాష్ట్ర మై
పసుపు బోర్డు విషయంలో ఆది నుంచి ఎంపీ అర్వింద్ కల్లబొల్లి మాటలు చెబుతూ వస్తున్నారు. పసుపు రైతుల ఓట్లతో ఎంపీగా గెలిచి మూడేండ్లు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పసుపు బోర్డు విషయం �
రాష్ట్రం నుంచి సీఎమ్మార్ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలనే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్రెడ్డి మళ్లీ వల్లె వేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన పీయూష్ గోయల్.. వాస్తవాలను తొక్కిపెట్టి బియ�
స్వయంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను వాళ్ల రాష్ట్రంలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు.. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు.. వ